న్యాయవాదుల హత్య కేసు సీబీఐకి అప్పగించాలి
ABN , First Publish Date - 2021-03-05T06:18:12+05:30 IST
హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసును సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని న్యాయవాదుల సం ఘం అధ్యక్ష, కార్య దర్శులు సంది శ్రీనివా స్రెడ్డి, టి. కిశోర్కు మార్ డిమాండ్ చేశా రు.
నల్లగొండ లీగల్ 4: హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసును సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని న్యాయవాదుల సం ఘం అధ్యక్ష, కార్య దర్శులు సంది శ్రీనివా స్రెడ్డి, టి. కిశోర్కు మార్ డిమాండ్ చేశా రు. న్యాయవాదుల రక్షణ బిల్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు జిల్లా కోర్టు ఎదుట గురువారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ న్యాయవాద దంపతులను నడిరోడ్డుపై పాశవికంగా చంపిన నింది తులను కఠినంగా శిక్షించాలన్నారు. మూడు రోజుల పాటు కోర్టు విధులు బహిష్కరించి రిలే నిరాహారదీక్షలు చేస్తామని తెలిపారు.