ఇంటింటికీ తిరిగి సమస్యలను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్
ABN , First Publish Date - 2022-07-04T06:13:22+05:30 IST
ఆదిలాబాద్ అర్బన్, జూలై 3: పట్టణ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఆదివారం కాలినడకన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఇంటింటికీ వెళ్లి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ పరిధిలోని 25వ వార్డులోని చించర్వాడతో పాటు 46వ వార్డులోని బ్రా హ్మణవాడలో పర్యటించారు.
ఆదిలాబాద్ అర్బన్, జూలై 3: పట్టణ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఆదివారం కాలినడకన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఇంటింటికీ వెళ్లి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ పరిధిలోని 25వ వార్డులోని చించర్వాడతో పాటు 46వ వార్డులోని బ్రా హ్మణవాడలో పర్యటించారు. ఆ తర్వాత మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఇందు లో డీఈ యూను స్, మాజీ చైర్మన్ బాదం గంగన్న, ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, కౌన్సిల ర్ రాజు, సు ధాకర్దేశ్పాం డే ఉన్నారు.