ఇంటింటికీ తిరిగి సమస్యలను పరిశీలించిన మున్సిపల్‌ చైర్మన్‌

ABN , First Publish Date - 2022-07-04T06:13:22+05:30 IST

ఆదిలాబాద్‌ అర్బన్‌, జూలై 3: పట్టణ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఆదివారం కాలినడకన మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ ఇంటింటికీ వెళ్లి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్‌ పరిధిలోని 25వ వార్డులోని చించర్‌వాడతో పాటు 46వ వార్డులోని బ్రా హ్మణవాడలో పర్యటించారు.

ఇంటింటికీ తిరిగి సమస్యలను పరిశీలించిన మున్సిపల్‌ చైర్మన్‌
సమస్యలను తెలుసుకుంటున్న మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌

ఆదిలాబాద్‌ అర్బన్‌, జూలై 3: పట్టణ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఆదివారం కాలినడకన మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ ఇంటింటికీ వెళ్లి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్‌ పరిధిలోని 25వ వార్డులోని చించర్‌వాడతో పాటు 46వ వార్డులోని బ్రా హ్మణవాడలో పర్యటించారు. ఆ తర్వాత మున్సిపల్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. ఇందు లో డీఈ యూను స్‌, మాజీ చైర్మన్‌ బాదం గంగన్న, ఫ్లోర్‌ లీడర్‌ బండారి సతీష్‌, కౌన్సిల ర్‌ రాజు, సు ధాకర్‌దేశ్‌పాం డే ఉన్నారు. 


Updated Date - 2022-07-04T06:13:22+05:30 IST