చారిత్రక ప్రదేశం మునుల గుట్ట అభివృద్ధి చెందాలి

ABN , First Publish Date - 2021-12-05T05:54:09+05:30 IST

మునుల గుట్ట చారిత్రకంగా అభివృద్ధి చెం దాల్సిన అవసరం ఉందని ఎస్పీ సింధూ శర్మ పేర్కొన్నారు. శనివారం జిల్లా పోలీస్‌ బృందంతో కలిసి మునుల గుట్ట పైకి వెళ్లారు.

చారిత్రక ప్రదేశం మునుల గుట్ట అభివృద్ధి చెందాలి
మునుల గుట్టపై ఎస్పీ సింధూ శర్మ, పోలీస్‌ సిబ్బంది

- ఎస్పీ సింధూ శర్మ

వెల్గటూర్‌, డిసెంబరు 4: మునుల గుట్ట చారిత్రకంగా అభివృద్ధి చెం దాల్సిన అవసరం ఉందని ఎస్పీ సింధూ శర్మ పేర్కొన్నారు. శనివారం జిల్లా పోలీస్‌ బృందంతో కలిసి మునుల గుట్ట పైకి వెళ్లారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ కోటిలింగాల పరిసర ప్రాతంలోని మును ల గుట్ట అధ్బుతంగా ఉందన్నారు. అనంతరం కోటిలింగాల గోదావరిలో బో టింగ్‌ చేశారు. జిల్లా పోలీస్‌ బృందంతో కలిసి బోటింగ్‌ చేయడం మా నసిక ఉల్లాసం చేకూరిందన్నారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్‌ ఎస్పీ రూ పేష్‌, డీఎస్పీ ప్రకాష్‌, సీఐలు, ఎస్సైలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-05T05:54:09+05:30 IST