కిమ్మి-రుషింగి వంతెనను పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2021-07-26T05:03:38+05:30 IST
కిమ్మి రుషింగి వంతెననుపూర్తి చేయాలని జనసేన, బీజేపీ నాయకులు గర్భాపు సత్తిబాబు, టంకాల దుర్గారావు డిమాండ్ చేశారు.
పాలకొండ (వీరఘట్టం): కిమ్మి రుషింగి వంతెననుపూర్తి చేయాలని జనసేన, బీజేపీ నాయకులు గర్భాపు సత్తిబాబు, టంకాల దుర్గారావు డిమాండ్ చేశారు. ఆదివా రం వీరఘట్టం మండలంలోని కిమ్మి, వంగర మండలంలోని రుషింగి మధ్య నాగావళి నదిలో అర్ధాంతరంగా నిలిచిపోయిన కిమ్మి-రుషింగి వంతెనను పరిశీలించారు. కార్యక్రమంలో జనసేననాయకులు రౌతు గోవిందు, సత్యనారాయణ, రవి పాల్గొన్నారు.