‘ఒంటి నిట్టాడి గుడిసె’ ఆవిష్కరణ
ABN , First Publish Date - 2020-11-16T06:43:47+05:30 IST
కవి కోప్పోలు మోహన రావు కవితా సంపుటి ‘ఒంటి నిట్టాడి గుడిసె’ ఆవిష్కరణ సభ ఈ నెల 21న సాయంత్రం 6 గంటలకు జూమ్ ...
కవి కోప్పోలు మోహన రావు కవితా సంపుటి ‘ఒంటి నిట్టాడి గుడిసె’ ఆవిష్కరణ సభ ఈ నెల 21న సాయంత్రం 6 గంటలకు జూమ్ వేదికపై జరుగుతుంది. సభలో మేడిపల్లి రవి కూమార్, శిఖామణి, యాకూబ్, జి. లక్ష్మీ నరసయ్య, చల్లపల్లి స్వరూప రాణి, ప్రసాద మూర్తి, నూకతోటి రవి కుమార్, దాట్ల దేవదానం రాజు, ముమ్మిడి నాగ ప్రసాద్, శిల్పా జగదీశ్ పాల్గొంటారు. నిర్వహణ శ్రీ రాం పుప్పాల, అనిల్ డానీ.
కవి సంధ్య