AP News: అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త

ABN , First Publish Date - 2022-10-02T20:13:04+05:30 IST

పల్నాడు: పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను కడతేర్చిన ఘటన ఇది. విజయలక్ష్మి(40), నాగరాజు భార్యభర్తలు. సత్తెనపల్లి అచ్చంపేట రోడ్డులో నివాసం ఉంటున్నాడు. భార్యపై అనుమానం పెంచుకున్న నాగరాజు ఆమెపై ఆదివారం ఇనుపరాడ్‌తో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ విజయ

AP News: అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త

పల్నాడు: పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను కడతేర్చిన ఘటన ఇది. విజయలక్ష్మి(40), నాగరాజు భార్యభర్తలు. సత్తెనపల్లి అచ్చంపేట రోడ్డులో నివాసం ఉంటున్నాడు. భార్యపై అనుమానం పెంచుకున్న నాగరాజు ఆమెపై ఆదివారం ఇనుపరాడ్‌తో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ విజయలక్ష్మి చనిపోయింది. తర్వాత నాగరాజు పోలీసులకు లొంగిపోయాడు. 

Updated Date - 2022-10-02T20:13:04+05:30 IST