వారిపై క్రమశిక్షణా చర్యలకు హైకోర్టు ఆదేశం

ABN , First Publish Date - 2022-01-09T02:52:00+05:30 IST

మంగళగిరి మేజిస్ట్రేట్, జిల్లా అదనపు జడ్జి ,అర్బన్

వారిపై క్రమశిక్షణా చర్యలకు హైకోర్టు ఆదేశం

గుంటూరు: మంగళగిరి మేజిస్ట్రేట్, జిల్లా అదనపు జడ్జి, అర్బన్ నార్త్ డీఎస్పీలపై క్రమశిక్షణా చర్యలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2020 అక్టోబర్‌లో కృష్ణాయపాలెంలో దళిత రైతుల అరెస్ట్‌ వ్యవహారంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించలేదని హైకోర్టు పేర్కొంది. రైతుల తరపున లాయర్ ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించారు. 

Updated Date - 2022-01-09T02:52:00+05:30 IST