నిరుపేదలకు ప్రభుత్వం చేయూత

ABN , First Publish Date - 2022-05-22T05:52:21+05:30 IST

నిరుపేదలకు ప్రభుత్వం చేయూత

నిరుపేదలకు ప్రభుత్వం చేయూత
చెక్కును అందజేస్తున్న మంత్రి మల్లారెడ్డి

కీసర రూరల్‌, మే 21: ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలతో పేదలకు అన్ని రకాలా చేయూతనిస్తోందని, వాటిని ప్రజలు వినియోగించుకోవాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నిమ్స్‌ అస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగారం మున్సిపాలిటీకి చెందిన విజయలక్ష్మి అనే మహిళ కుటుంబీలకు శనివారం రూ.1.5లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును మంత్రి అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కౌకుంట్ల చంద్రారెడ్డి, కౌన్సిలర్‌ అన్నంరాజ్‌లావణ్య, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు శ్రీధర్‌, శ్రీనివాస్‌, నాగులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-22T05:52:21+05:30 IST