గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
ABN , First Publish Date - 2020-07-06T10:56:25+05:30 IST
బెల్లంపల్లి మండలం బూదాక ళాన్ గ్రామంలో ఎంపీ ల్యాండ్ నిధులు రూ. 8 లక్షలతో గ్రా మంలోని 10వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులను బెల్లం
ఎమ్మెల్యే చిన్నయ్య
బెల్లంపల్లి టౌన్, జూలై 5: బెల్లంపల్లి మండలం బూదాక ళాన్ గ్రామంలో ఎంపీ ల్యాండ్ నిధులు రూ. 8 లక్షలతో గ్రా మంలోని 10వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులను బెల్లం పల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రజల కోసం ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గోమాస శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ కోట లక్ష్మీ అశోక్, టీఆర్ఎస్ మండల అఽధికార ప్రతినిఽధి కొమ్మెర లక్ష్మణ్, ఎంపీటీసీ పాయవేణి అంకు, తదితరులు పాల్గొన్నారు.