రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట
ABN , First Publish Date - 2022-06-26T07:14:00+05:30 IST
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేసిందని డీసీఎంఎస్ డైరెక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, ఎంపీపీ గూడెపు శ్రీను అన్నారు. శనివారం బూరుగడ్డ గ్రామంలోని పీఏసీఎస్ కార్యాలయ ఆవరణలో రూ.20లక్షలతో నిర్మించే గోదాం నిర్మాణానికి వారు శంకుస్థాపన చేసి మాట్లాడారు.
హుజూర్నగర్ రూరల్, జూన్ 25: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేసిందని డీసీఎంఎస్ డైరెక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, ఎంపీపీ గూడెపు శ్రీను అన్నారు. శనివారం బూరుగడ్డ గ్రామంలోని పీఏసీఎస్ కార్యాలయ ఆవరణలో రూ.20లక్షలతో నిర్మించే గోదాం నిర్మాణానికి వారు శంకుస్థాపన చేసి మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్ సలీమా, కీర్తి వెంకటేశ్వర్లు, ఆదెమ్మ, మార్కెట్ వైస్ చైర్మన్ గువ్వల వీరయ్య, ఆంజనేయులు, ఎంపీటీసీ సభ్యుడు మచ్చా వెంకటేశ్వర్లు, అరుణ్కుమార్దేశ్ముఖ్, వెంకయ్య, అజ్మతుల్లా, తదితరులు పాల్గొన్నారు.