విద్యార్థులకు పరీక్ష ఫీజులను ప్రభుత్వం చెల్లించాలి

ABN , First Publish Date - 2020-05-22T10:13:21+05:30 IST

విద్యార్థులకు పరీక్ష ఫీజులను ప్రభుత్వం చెల్లించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

విద్యార్థులకు పరీక్ష ఫీజులను ప్రభుత్వం చెల్లించాలి

ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్‌


అచ్చంపేట అర్బన్‌,  మే 21: విద్యార్థులకు పరీక్ష ఫీజులను ప్రభుత్వం చెల్లించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పరీక్ష ఫీజులతో పాటు అన్ని ప్రవేశ పరీక్ష ఫీజులను ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. 

Updated Date - 2020-05-22T10:13:21+05:30 IST