విద్యార్థులకు పరీక్ష ఫీజులను ప్రభుత్వం చెల్లించాలి
ABN , First Publish Date - 2020-05-22T10:13:21+05:30 IST
విద్యార్థులకు పరీక్ష ఫీజులను ప్రభుత్వం చెల్లించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్
అచ్చంపేట అర్బన్, మే 21: విద్యార్థులకు పరీక్ష ఫీజులను ప్రభుత్వం చెల్లించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పరీక్ష ఫీజులతో పాటు అన్ని ప్రవేశ పరీక్ష ఫీజులను ప్రభుత్వమే చెల్లించాలని కోరారు.