వైద్యం అందక చిన్నారి మృతి
ABN , First Publish Date - 2020-04-10T10:56:18+05:30 IST
వైద్యం అందక సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో గురువారం ఓ చిన్నారి మృ తిచెందాడు. భోజ్యతండా పంచాయతీ పరిధిలో గల భీమ్లాతండాకు చెందిన భూక్య మల్లేష్
మఠంపల్లి, ఏప్రిల్ 9 : వైద్యం అందక సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో గురువారం ఓ చిన్నారి మృ తిచెందాడు. భోజ్యతండా పంచాయతీ పరిధిలో గల భీమ్లాతండాకు చెందిన భూక్య మల్లేష్ కోదాడ వైద్యం అందక సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో గురువారం ఓ చిన్నారి మృతిచెందాడు.
భోజ్యతండా పంచాయతీ పరిధిలో గల భీమ్లాతండాకు చెందిన భూక్య మల్లేష్ కోదాడలో నివాసం ఉంటున్నాడు. కుమారుడు భూక్య మికిల్(2) బుధవారం రాత్రి కడుపునొప్పితో బాధపడుతుండగా స్థానిక ఓ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు రాత్రివేళలో అందుబాటులో లేరని, ఉదయం 10గంటలకు రావాలని సిబ్బంది చెప్పటంతో హుజూర్నగర్, కోదాడ ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకువెళ్లాడు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కుమారుడు మృతిచెందాడని తండ్రి మల్లేష్ తెలిపాడు.