రేపు జగన్తో ఉద్యోగ సంఘాల భేటీ
ABN , First Publish Date - 2021-12-14T22:34:55+05:30 IST
పీఆర్సీ విషయంలో బుధవారం ఉదయం సీఎం
అమరావతి: పీఆర్సీ విషయంలో బుధవారం ఉదయం సీఎం జగన్తో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ కానున్నారు. పీఆర్సీ నివేదికపై ఉద్యోగులతో జగన్ చర్చించనున్నారు. సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలతో సజ్జల చర్చలు ముగిసాయి. అనంతరం ఆ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ బుధవారం ఉదయం సీఎంతో ఉద్యోగ సంఘాల చర్చలు ఏర్పాటు చేస్తామని సజ్జల తెలిపారన్నారు.