పీసీహెచ్ కార్పొరేషన్ లిమిటెడ్ గ్రూప్ కంపెనీలపై ఈడీ కేసు నమోదు

ABN , First Publish Date - 2022-02-10T23:26:55+05:30 IST

బ్యాంకులను మోసి చేసిన కేసులో పీసీహెచ్ కార్పొరేషన్ లిమిటెడ్ గ్రూప్

పీసీహెచ్ కార్పొరేషన్ లిమిటెడ్ గ్రూప్ కంపెనీలపై ఈడీ కేసు నమోదు

హైదరాబాద్: బ్యాంకులను మోసి చేసిన కేసులో పీసీహెచ్ కార్పొరేషన్ లిమిటెడ్ గ్రూప్ కంపెనీలపై ఈడీ కేసు నమోదు చేసింది. కంపెనీ డైరెక్టర్ బల్వింధర్ సింగ్‌ను ఈడీ అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించింది. రూ.370 కోట్ల మేర  రుణాలను తీసుకుని బ్యాంక్‌లను ఈ కంపెనీ మోసం చేసింది. ఈ నగదును ఇతర కంపెనీలు, విదేశాలకు నిధులు మళ్లించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో మనీలాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసింది.  

Updated Date - 2022-02-10T23:26:55+05:30 IST