సాకేత్కు డబుల్స్ టైటిల్
ABN , First Publish Date - 2021-11-28T08:43:02+05:30 IST
తెలుగు క్రీడాకారుడు సాకేత్ మైనేని ఐటీఎఫ్ 15కె అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీలో పురుషుల డబుల్స్ విజేతగా నిలిచాడు.
గురుగ్రామ్: తెలుగు క్రీడాకారుడు సాకేత్ మైనేని ఐటీఎఫ్ 15కె అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీలో పురుషుల డబుల్స్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో సాకేత్-యుకీ భాంబ్రీ జోడీ 6-4, 7-6(8-6)తో దేవ్-రెడ్డి జంటపై గెలిచింది.