కొండ ప్రాంతంలో మృతదేహం

ABN , First Publish Date - 2022-01-19T04:44:04+05:30 IST

కేశాపురం సమీప కొండ ప్రాంతంలో మృత దేహం వెలుగు చూసిం ది. మొదట గుర్తు తెలియనిదిగా అనుకు న్నా సోమవారం నుంచే భర్త కన్పించలేదని భా ర్య చేసిన ఫిర్యాదుపై చేపట్టిన విచారణలో మృతదేహం మహిళ భర్త దని గుర్తించింది. పోలీసులు అందించిన మేరకు వివరాల్లోకెళితే....

కొండ ప్రాంతంలో మృతదేహం
శీను మృతదేహం - అంతర్‌ చిత్రంలో శీను ఫైల్‌ ఫొటో

మైదుకూరు, జనవరి 18:  కేశాపురం సమీప కొండ ప్రాంతంలో మృత దేహం వెలుగు చూసిం ది. మొదట గుర్తు తెలియనిదిగా అనుకు న్నా సోమవారం నుంచే భర్త కన్పించలేదని భా ర్య చేసిన ఫిర్యాదుపై చేపట్టిన విచారణలో మృతదేహం మహిళ భర్త దని గుర్తించింది.  పోలీసులు అందించిన మేరకు వివరాల్లోకెళితే....   

 మిట్టమానుపల్లె వాసి ముద్దం మల్లేశ్వరి తన భర్త శీను ఉరఫ్‌ సీతయ్య కొద్ది రోజులు గా కనిపించడం లేదంటూ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులకు కేశాపురం సమీప కొండ ప్రాంతంలో గుర్తు తెలియని శవం ఉన్న ట్లు సమాచారంపై మృతదేహాన్ని పోలీసులు పరిశీలించారు. కాగా మృతదేహం శీనుదే నని గుర్తించామని, కేసులో కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2022-01-19T04:44:04+05:30 IST