కేంద్రం వెనక్కి తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-05-24T06:13:53+05:30 IST

ఉపాధి హామీ పథకంలో కేంద్రం తీసుకువచ్చిన మార్పులను వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు లంకరాఘవులు డిమాండ్‌ చేశారు. కేంద్రం తీరును వ్యతిరేకిస్తూ సోమవారం సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కూలీలతో కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. వంద రోజుల పనిదినాలు ఎటు సరిపోవని, రోజుకు ఆరు వందల రూపాయలు చెల్లించాలన్నారు.

కేంద్రం వెనక్కి తీసుకోవాలి

ఆదిలాబాద్‌టౌన్‌,మే23: ఉపాధి హామీ పథకంలో కేంద్రం తీసుకువచ్చిన మార్పులను వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు లంకరాఘవులు డిమాండ్‌ చేశారు. కేంద్రం తీరును వ్యతిరేకిస్తూ సోమవారం సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కూలీలతో కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. వంద రోజుల పనిదినాలు ఎటు సరిపోవని, రోజుకు ఆరు వందల రూపాయలు చెల్లించాలన్నారు.

Updated Date - 2022-05-24T06:13:53+05:30 IST