అదుపుతప్పి బస్సు బోల్తా

ABN , First Publish Date - 2021-09-02T01:16:43+05:30 IST

జిల్లాలో అదుపు తప్పి బస్సు బోల్తా పడింది. పెళ్లికి వెళ్లి తిరిగి

అదుపుతప్పి బస్సు బోల్తా

ఖమ్మం: జిల్లాలో అదుపు తప్పి బస్సు బోల్తా పడింది. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. 20 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి.  ప్రమాద సమయంలో బస్సులో 40మంది ప్రయాణికులు ఉన్నారు. కూసుమంచి మండలంలోని చేగొమ్మ క్రాస్ రోడ్డు సీతారాంపురం దగ్గర ఈ ఘటన జరిగింది. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 

Updated Date - 2021-09-02T01:16:43+05:30 IST