బాలుడి అదృశ్యం

ABN , First Publish Date - 2022-05-17T06:15:37+05:30 IST

బోధన్‌ మండలం పాండుఫారంకు చెందిన జ్యోతి అనే మహిళ, నాలుగున్నర సంవత్సరాల అభి తప్పిపోయాడని పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. ఈ సందర్భంగా సీఐ ప్రేమ్‌కుమార్‌ మాట్లాడుతూ.. పట్టణంలోని పాత బస్టాండ్‌ కల్లు బట్టి వద్ద ఈనెల 10వ తేదీన అభి అనే బాలుడు తప్పిపోయాడని తల్లి జ్యోతి ఫిర్యాదులో పేర్కొందన్నారు. చుట్టు పక్కల ప్రాంతాలు, గ్రామాల్లో వెతికినా ఆచూకీ లభించలేదని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామన్నారు.

బాలుడి అదృశ్యం

బోధన్‌ రూరల్‌, మే16: బోధన్‌ మండలం పాండుఫారంకు చెందిన జ్యోతి అనే మహిళ, నాలుగున్నర సంవత్సరాల అభి తప్పిపోయాడని పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. ఈ సందర్భంగా సీఐ ప్రేమ్‌కుమార్‌ మాట్లాడుతూ.. పట్టణంలోని పాత బస్టాండ్‌ కల్లు బట్టి వద్ద ఈనెల 10వ తేదీన  అభి అనే బాలుడు తప్పిపోయాడని తల్లి జ్యోతి ఫిర్యాదులో పేర్కొందన్నారు. చుట్టు పక్కల ప్రాంతాలు, గ్రామాల్లో వెతికినా ఆచూకీ లభించలేదని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామన్నారు. 


Updated Date - 2022-05-17T06:15:37+05:30 IST