గుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యం

ABN , First Publish Date - 2021-10-19T06:09:45+05:30 IST

మండలంలోని మడ్డిపల్లి శివారు కొండల్లో గుర్తుతెలియ ని వ్యక్తి శవం లభ్యమైనట్లు ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి సో మవారం తెలిపారు.

గుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యం
కుళ్లిన మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

పుట్లూరు, అక్టోబరు 18: మండలంలోని మడ్డిపల్లి శివారు కొండల్లో గుర్తుతెలియ ని వ్యక్తి శవం లభ్యమైనట్లు ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి సో మవారం తెలిపారు. మృతు డికి సుమారు 50 ఏళ్లు ఉం టాయని భావిస్తున్నారు. బ నియన ధరించి, శరీరంపై ఎ ర్రని దారం ఉన్నాయన్నారు. నెలరోజులకు పైగానే చంపే సి ఇక్కడ పడేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. శవం కుళ్లిపోవడంతో సం ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మల్లికార్జునగుప్త తెలిపారు. 


Updated Date - 2021-10-19T06:09:45+05:30 IST