అయోధ్య మసీదుకూ నిధులివ్వాలి
ABN , First Publish Date - 2020-02-20T09:37:50+05:30 IST
అయోధ్యలో మసీదు నిర్మాణానికి కూడా ప్రభుత్వం నిధులివ్వాలి. రామ మందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేసినపుడు మసీదుకు మాత్రం విడిగా
అయోధ్యలో మసీదు నిర్మాణానికి కూడా ప్రభుత్వం నిధులివ్వాలి. రామ మందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేసినపుడు మసీదుకు మాత్రం విడిగా ట్రస్ట్ ఎందుకు ఏర్పాటు చేయరు? ఎందుకు నిధులివ్వరు? బీజేపీ ప్రభుత్వం ప్రజలను మతపరంగా చీలుస్తోంది. ఈ వివక్ష తగదు.
శరద్ పవార్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత