TS News: రేపటి టీ - 20 మ్యాచ్‌కు ఏర్పాట్లు పూర్తి

ABN , First Publish Date - 2022-09-24T22:53:21+05:30 IST

Hyderabad: రేపటి టీ - 20 మ్యాచ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాసేపట్లో నాగపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ఇండియా, ఆసీస్ ప్లేయర్లు చేరుకోనున్నారు. తాజ్ కృష్ణ, పార్క్ హయత్ హోటళ్లలో వీరు బస చేస్తారు. రేపు ఉదయం ఉప్పల్ స్టేడియంలో నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొంటారు. రాత్రి 7.30 గంలకు

TS News: రేపటి టీ - 20 మ్యాచ్‌కు ఏర్పాట్లు పూర్తి

Hyderabad: రేపటి టీ - 20 మ్యాచ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాసేపట్లో నాగపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ఇండియా, ఆసీస్ ప్లేయర్లు చేరుకోనున్నారు. తాజ్ కృష్ణ, పార్క్ హయత్ హోటళ్లలో వీరు బస చేస్తారు. రేపు ఉదయం ఉప్పల్ స్టేడియంలో నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొంటారు. రాత్రి 7.30 గంలకు టీ20 మ్యాచ్ ప్రారంభమవుతుంది.

Updated Date - 2022-09-24T22:53:21+05:30 IST