రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
ABN , First Publish Date - 2020-10-01T12:36:55+05:30 IST
భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ జన్మ దిన సందర్భంగా ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
అమరావతి: భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ జన్మదిన సందర్భంగా ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాంనాధ్ కోవింద్ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు.