సానియా జోడీ ఓటమి
ABN , First Publish Date - 2020-02-20T10:06:54+05:30 IST
భారత వెటరన్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా జోడీ.. దుబాయ్ ఓపెన్ నుంచి నిష్క్రమించింది. బుధవారం జరిగిన
దుబాయ్: భారత వెటరన్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా జోడీ.. దుబాయ్ ఓపెన్ నుంచి నిష్క్రమించింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ ప్రీక్వార్టర్స్ మ్యాచ్లో సానియా-కరోలిన్ గార్షియా ద్వయం 4-6, 2-6తో సైసై జాంగ్-బార్బరా క్రెజిసికొవా చేతిలో వరుస సెట్లలో పరాజయం పాలైంది.