Advertisement
Advertisement
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయం
బిజినెస్
ఎడిటోరియల్
క్రీడాజ్యోతి
చిత్రజ్యోతి
నవ్య
ప్రవాస
క్రైమ్
రాశిఫలాలు
వంటలు
ePaper
Sunday
ఎడ్యుకేషన్
సాహిత్యం
ప్రత్యేకం
ఫొటోలు
వీడియోలు
ఆరోగ్యం
ఓపెన్ హార్ట్
Advertisement
కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం.. కులం ఏదైనా
మ్యారేజ్ బ్యూరో ఒక్కటే ..
ఫోన్ నెం: 9390 999 999, 7674 86 8080
Published: Mon, 06 Sep 2021 10:33:02 IST
హోం
ప్రవాస
తాజా వార్తలు
ఐడాకు ఇద్దరు తెలుగువారు బలి
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్
సం|| 93979 79750
v>
మరో ఇద్దరు భారత సంతతి వారూ మృతి
న్యూయార్క్, సెప్టెంబరు 5:
అమెరికాలో ఐడా హరికేన్ ఉధృతి కారణంగా పోటెత్తిన వరదల్లో చిక్కుకొని ఇద్దరు తెలుగు వారు మృత్యువాత పడ్డారు. న్యూయార్క్లో సాఫ్ట్వేర్ డిజైనర్గా పనిచేస్తున్న మాలతి కంచె (46) బుధవారం తన 15 ఏళ్ల కూతురుతో కలిసి వాహనంలో ఇంటికి వెళుతుండగా నడుంలోతు వరదలో చిక్కుకున్నారు. వరద తీవ్రత పెరగడంతో ఇద్దరూ ఓ చెట్టును పట్టుకున్నారు. వరద ధాటికి చెట్టు కూలిపోవడంతో ప్రవాహంలో కొట్టుకుపోయారు. కూతురికి ఈత రావడంతో బతికింది. మాలతి మృత దేహాన్ని అధికారులు కనుగొన్నారు. గతవారం న్యూజెర్సీలోని సౌత్ ప్లెయిన్ఫీల్డ్లో ధనుష్ రెడ్డి (31) అనే మరో ప్రవాసీయుడు మురుగునీటి పైపులో పడి చనిపోయారు. న్యూయార్క్లో మరో ఇద్దరు భారత సంతతి వారు కూడా వరదల్లో చిక్కుకొని మృతిచెందారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertisement
తాజా వార్తలు
మరిన్ని...
Advertisement
Advertisement
ఆంధ్రప్రదేశ్
మరిన్ని...
ఓపెన్ హార్ట్
మరిన్ని...
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.
DISCLAIMER