తెలుగుదేశం పార్టీ ఇన్చార్జుల నియామకం
ABN , First Publish Date - 2020-02-20T10:33:29+05:30 IST
రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలకు పార్టీ ఇన్చార్జులను నియమిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ తెలిపింది. ఏలూరు నియోజకవర్గానికి బడేటి రాధాకృష్ణయ్య...
అమరావతి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలకు పార్టీ ఇన్చార్జులను నియమిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ తెలిపింది. ఏలూరు నియోజకవర్గానికి బడేటి రాధాకృష్ణయ్య(చంటి), గుడివాడకు రావి వెంకటేశ్వరరావు, బాపట్లకు వేగేశ్న నరేంద్రవర్మ, మాచర్లకు కొమ్మారెడ్డి చలమారెడ్డిని నియమించినట్లు మీడియా సమన్వయకర్త నరేంద్రబాబు తెలిపారు.