నేడు టెలిఫోన్ అదాలత్
ABN , First Publish Date - 2020-02-20T09:37:18+05:30 IST
నగరంలోని లీలామహల్ సెంటర్లో ఉన్న బీఎ్సఎన్ఎల్ ప్రధాన కార్యాలయంలో 20వ తేదీ, ఉదయం 11
నెల్లూరు(వనంతోపు), ఫిబ్రవరి 19: నగరంలోని లీలామహల్ సెంటర్లో ఉన్న బీఎ్సఎన్ఎల్ ప్రధాన కార్యాలయంలో 20వ తేదీ, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపన్ హౌస్, టెలిఫోన్ అదాలత్ జరుగుతుందని బీఎ్సఎన్ఎల్ జనరల్ మేనేజర్ బీ చంద్రసేన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో వినియోగదారుల సమస్యలు పరిష్కరిస్తారని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.