కలెక్టర్లు, వైద్య అధికారులతో ఈటల టెలికాన్ఫరెన్స్
ABN , First Publish Date - 2020-03-29T21:26:10+05:30 IST
కలెక్టర్లు, వైద్య అధికారులతో మంత్రి ఈటల రాజేందర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే విదేశాలకు వెళ్లొచ్చినవాళ్లపై అధికారులు సర్వే చేస్తున్నారు. కొత్తగా ఢిల్లీకి వెళ్లి వచ్చిన
హైదరాబాద్: కలెక్టర్లు, వైద్య అధికారులతో మంత్రి ఈటల రాజేందర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే విదేశాలకు వెళ్లొచ్చినవాళ్లపై అధికారులు సర్వే చేస్తున్నారు. కొత్తగా ఢిల్లీకి వెళ్లి వచ్చిన వాళ్లపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. కరోనా లక్షణాలున్న వారందరినీ గుర్తించాలని ఈటల ఆదేశించారు.