రేపు ముఖ్య నేతలతో షా సమావేశం
ABN , First Publish Date - 2022-08-20T11:47:30+05:30 IST
రేపు ముఖ్య నేతలతో షా సమావేశం
హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. మునుగోడు బహిరంగ సభ తర్వాత సాయంత్రం శంషాబాద్లోని నోవాటెల్ హోటల్ కు చేరుకుని అక్కడ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. రాత్రి 9.30కు ఢిల్లీకి తిరిగివెళ్తారు.