Americaలో ఘోర రోడ్డు ప్రమాదం; Telangana విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2022-05-11T01:41:03+05:30 IST

Americaలో ఘోర రోడ్డు ప్రమాదం; Telangana విద్యార్థి మృతి

Americaలో ఘోర రోడ్డు ప్రమాదం; Telangana విద్యార్థి మృతి

హైదరాబాద్: Americana ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమెరికాలో జరిగిన ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి మృతి చెందారు. మృతుడు నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అన్నారం వాసి క్రాంతికిరణ్‌రెడ్డి (25)గా గుర్తించారు. విద్యార్థి క్రాంతికిరణ్‌రెడ్డి అమెరికాలో ఇంజినీరింగ్‌ చదువుతున్నారు. తమ కుమారుడి ప్రమాద వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఘటనతో అన్నారం గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. 

Read more