తెలంగాణ ధనిక రాష్ట్రంగా మారింది: కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-02-12T22:28:35+05:30 IST

నూతన కలెక్టరేట్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణ ధనిక

తెలంగాణ ధనిక రాష్ట్రంగా మారింది: కేసీఆర్‌

యాదాద్రి: నూతన కలెక్టరేట్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణ ధనిక రాష్ట్రంగా మారిందని తెలిపారు. రైతుబంధుతో గ్రామాలు పచ్చబడ్డాయని, ఉద్యోగులకు సంబంధించి చిన్న చితకా సమస్యలున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. 


కేసీఆర్‌ శనివారం యాదాద్రి-భువనగిరి జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఈ నెల 7వ తేదీన యాదాద్రి కొండపై పర్యటించి, ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన కేసీఆర్‌.. 12వ తేదీన మళ్లీ వస్తానని, పనులు వేగవంతం చేయాలని సూచించారు. దీంతో ముఖ్యమంత్రి పర్యటనకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. 

Updated Date - 2022-02-12T22:28:35+05:30 IST