శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

ABN , First Publish Date - 2022-07-07T00:53:45+05:30 IST

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన మహిళ దగ్గర 1.2 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

రంగారెడ్డి: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన మహిళ దగ్గర 1.2 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారం విలువ రూ.64 లక్షల విలువ ఉంటుందని అధికారులు అంటున్నారు. ఆ మహిళను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Updated Date - 2022-07-07T00:53:45+05:30 IST