గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-05-26T14:53:40+05:30 IST

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

నారాయణపేట: కోస్గి మున్సిపల్ పరిధిలోని సంపల్లి సమీపంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-05-26T14:53:40+05:30 IST