నిజామాబాద్‌ జిల్లాలో బాలికపై అఘాయిత్యం

ABN , First Publish Date - 2022-04-28T21:31:39+05:30 IST

నిజామాబాద్‌ జిల్లాలో బాలికపై అఘాయిత్యం

నిజామాబాద్‌ జిల్లాలో బాలికపై అఘాయిత్యం

నిజామాబాద్‌: జిల్లాలో బాలికపై అఘాయిత్యం జరిగింది. మతిస్థిమితంలేని బాలికపై పెదనాన్న, ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్‌ అత్యాచారానికి పాల్పడ్డారు. తల్లిదండ్రులు చనిపోవడంతో పెదనాన్న ఇంట్లో బాలిక ఉంటుంది. బాలికపై పలుమార్లు పెదనాన్న, ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్‌ అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు వాపోతుంది. ప్రస్తుతం ఆ బాలిక 8 నెలల గర్భవతిగా ఉంది. జరిగిన ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2022-04-28T21:31:39+05:30 IST