ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ... వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2022-04-17T13:12:44+05:30 IST
ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ... వ్యక్తి మృతి
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో స్ట్రీట్ఫైట్లో నవాజ్ అహ్మద్ (15) మృతి చెందాడు. మొఘల్పురా పీఎస్ పరిధి అంధేరిగల్లీలో ఘటన చోటుచేసుకుంది. మసీదు నుంచి తిరిగివస్తుండగా ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికులు సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.