విషాదం... తల్లీకూతుళ్ల ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-07-05T00:48:09+05:30 IST

జిల్లాలోని మిర్యాలగూడ సీతారాంపురంలో విషాదఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల కూతురికి ఉరేసి ఆ తర్వాత తల్లి జ్యోతి తానూ ఆత్మహత్య చేసుకుంది.

విషాదం... తల్లీకూతుళ్ల ఆత్మహత్య

నల్గొండ: జిల్లాలోని  మిర్యాలగూడ సీతారాంపురంలో విషాదఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల కూతురికి ఉరేసి ఆ తర్వాత తల్లి జ్యోతి తానూ ఆత్మహత్య చేసుకుంది. మృతుల కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

Updated Date - 2022-07-05T00:48:09+05:30 IST