వచ్చే ఏడాది వరద సమస్య లేకుండా చూస్తాం: కేసీఆర్

ABN , First Publish Date - 2022-07-18T00:42:07+05:30 IST

జిల్లాలోని రామన్నగూడెంలో ప్రతి ఏటా వరదలు వస్తున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రతి ఏటా వరదలతో నష్టం జరుగుతోందన్నారు.

వచ్చే ఏడాది వరద సమస్య లేకుండా చూస్తాం: కేసీఆర్

ములుగు: జిల్లాలోని రామన్నగూడెంలో ప్రతి ఏటా వరదలు వస్తున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రతి ఏటా వరదలతో నష్టం జరుగుతోందన్నారు. ముంపునకు గురైన ఎస్సీ, ఎస్టీ కాలనీలను పరిశీలించానని తెలిపారు. శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే ఏడాది వరద సమస్య లేకుండా చూస్తామన్నారు. 

Updated Date - 2022-07-18T00:42:07+05:30 IST