కత్తితో గొంతు కోసుకుని వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-01-24T16:13:46+05:30 IST

కత్తితో గొంతు కోసుకుని వ్యక్తి ఆత్మహత్య

కత్తితో గొంతు కోసుకుని వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్: నగరంలోని  పాతబస్తీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తలాబ్‌కట్టా భవానీ నగర్‌లో కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు అజార్(35)గా పోలీసులు గుర్తించారు. కొద్ది రోజులుగా ఆ వ్యక్తి అనారోగ్యంతో ఉన్నట్లు కుటుంబీకులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

Updated Date - 2022-01-24T16:13:46+05:30 IST