ముత్తూట్ ఫైనాన్స్లో దొంగల హల్చల్
ABN , First Publish Date - 2021-11-29T22:02:44+05:30 IST
నగరంలోని తిరుమలగిరిలోని ముత్తూట్ ఫైనాన్స్లో దొంగల హల్చల్ చేశారు. మహిళా ఉద్యోగిని బెదిరించి దోపిడీకి నలుగురు దొంగల యత్నించారు.
హైదరాబాద్: నగరంలోని తిరుమలగిరిలోని ముత్తూట్ ఫైనాన్స్లో దొంగల హల్చల్ చేశారు. మహిళా ఉద్యోగిని బెదిరించి దోపిడీకి నలుగురు దొంగల యత్నించారు. కేకలు వేయడంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమైయ్యారు. నిందితులను చితకబాదిన సిబ్బంది పోలీసులకు అప్పగించించారు. ఒకరు పరారైయ్యారు. మధ్యప్రదేశ్ ముఠాగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.