భద్రాచలం దగ్గర మళ్లీ గోదావరి ఉధృతి

ABN , First Publish Date - 2022-08-10T12:50:08+05:30 IST

భద్రాచలం దగ్గర మళ్లీ గోదావరి ఉధృతి

భద్రాచలం దగ్గర మళ్లీ గోదావరి ఉధృతి

భద్రాచలం దగ్గర మళ్లీ గోదావరి ఉధృతి పెరిగింది. భద్రాచలం దగ్గర 49.3 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరింది. ప్రస్తుతం అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది.  ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చురికలు జారీ చేశారు. వరద ప్రభావంతో భద్రాచలం నుంచి దమ్ముగూడెం, చర్ల, వెంకటాపురానికి బస్సులను బంద్‌ చేశారు.  


Updated Date - 2022-08-10T12:50:08+05:30 IST