ఇంటి ఎదుట పార్కింగ్ చేసి ఉన్న 5 బైకులకు నిప్పు

ABN , First Publish Date - 2022-05-26T16:12:48+05:30 IST

ఇంటి ఎదుట పార్కింగ్ చేసి ఉన్న 5 బైకులకు నిప్పు

ఇంటి ఎదుట పార్కింగ్ చేసి ఉన్న 5 బైకులకు నిప్పు

సిద్దిపేట: జిల్లాలోని దుండగులు రెచ్చిపోయారు. వారు బైక్ లే టార్గెట్ చేశారు. భరత్ నగర్‌లో ఓ ఇంటి ఎదుట పార్కింగ్ చేసి ఉన్న 5 బైకులకు దుండగులు నిప్పుపెటారు. ఈ ఘనతో పూర్తిగా బైకులు కాలిపోయాయి. బైక్ వాహన దారులు నిరాశతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. కావాలనే తెలిసిన స్నేహితులు ఈ పని చేశారా? లేక దుండగులు ఈ పనికి పాల్పడ్డారా? అసలు ఎలా జరిగిందనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2022-05-26T16:12:48+05:30 IST