పోడు భూములు, ఇతర అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

ABN , First Publish Date - 2022-07-25T23:24:24+05:30 IST

పోడు భూములు, ఇతర అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

పోడు భూములు, ఇతర అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్‌: పోడు భూములు, ఇతర అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు సత్యవతి, ఎర్రబెల్లి, సీఎస్‌ సోమేశ్, అధికారులు పాల్గొన్నారు. పోడు భూముల చట్ట సవరణకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని యోచన చేశారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి మరోసారి పోడు భూముల అంశం తీసుకెళ్లాలని నిర్ణయించారు. పోడు భూముల కోసం ఇప్పటికే దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. వివరాలను సమగ్రంగా ప్రభుత్వం పొందుపరిచింది. కేంద్రానికి నివేదించేందుకు ప్రభుత్వం రిపోర్ట్‌ సిద్ధం చేసింది. 

Updated Date - 2022-07-25T23:24:24+05:30 IST