శంషాబాద్ ఎయిర్పోర్ట్లో డ్రగ్స్ పట్టివేత
ABN , First Publish Date - 2021-07-19T22:55:51+05:30 IST
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులు తనిఖీలు చేశారు. తనిఖీల్లో భాగంగా డ్రగ్స్ పట్టుబడింది. 3.2 కిలోల డ్రగ్స్ను డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. జోహాన్స్బర్గ్ నుండి దోహా మీదుగా ప్రయాణికులు హైదరాబాదుకు డ్రగ్స్ను తీసుకొచ్చారు. కేసు నమోదు చేసిన అధికారులు విచారణ జరుపుతున్నారు.