శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో డ్రగ్స్ పట్టివేత

ABN , First Publish Date - 2021-07-19T22:55:51+05:30 IST

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో డ్రగ్స్ పట్టివేత

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్: శంషాబాద్  ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు తనిఖీలు చేశారు. తనిఖీల్లో భాగంగా డ్రగ్స్ పట్టుబడింది. 3.2 కిలోల డ్రగ్స్‌ను డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. జోహాన్స్బర్గ్ నుండి దోహా మీదుగా ప్రయాణికులు హైదరాబాదుకు డ్రగ్స్‌ను తీసుకొచ్చారు. కేసు నమోదు చేసిన అధికారులు విచారణ జరుపుతున్నారు. 


  

Updated Date - 2021-07-19T22:55:51+05:30 IST