Telangana: హనుమకొండ చోరీ కేసులో కనిపించని పురోగతి

ABN , First Publish Date - 2021-11-22T13:43:31+05:30 IST

నగరం నడిబొడ్డున రూ.25 లక్షల చోరీ జరిగి వారం అవుతున్నా ఎలాంటి పురోగతి కనిపించని పరిస్థితి నెలకొంది.

Telangana: హనుమకొండ చోరీ కేసులో కనిపించని పురోగతి

హనుమకొండ:  నగరం నడిబొడ్డున రూ.25 లక్షల చోరీ జరిగి వారం అవుతున్నా ఎలాంటి పురోగతి కనిపించని పరిస్థితి నెలకొంది.  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో రూ.25 లక్షలు డ్రా చేసి కారులో పెట్టి తిరిగి బ్యాంకుకు వెళ్లి వచ్చేలోగా దుండగులు నగదును మాయం చేశారు. వందలాది సీసీ కెమెరాలు ఉన్నాయని చెబుతున్న పోలీసులు... దొంగను పట్టుకోవడంలో విఫలమయ్యారు. దీంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. కాగా..సుబేదారి పోలీసుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

Updated Date - 2021-11-22T13:43:31+05:30 IST