తెలంగాణలో 97కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-04-01T18:13:46+05:30 IST
తెలంగాణలో 97కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 97కు చేరాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో ఆరుగురు మృతి చెందారు. అలాగే కరోనా నుంచి 14 మంది బాధితులు కోలుకున్నారు. కాగా 77 మందికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.