తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-08-02T18:14:17+05:30 IST
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1,891 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈరోజు కరోనాతో 10 మంది మృతి చెందారు.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1,891 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈరోజు కరోనాతో 10 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 66,677కు చేరింది. ఇప్పటి వరకు 540 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం తెలంగాణలో 18,547 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనా నుంచి కోలుకుని 47,590 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు తెలంగాణలో 4,77,795 కరోనా టెస్టులను నిర్వహించారు.
జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు:
జీహెచ్ఎంసీ 517
రంగారెడ్డి 181
మేడ్చల్ 146
వరంగల్ అర్బన్ 138
నిజామాబాద్ 131
సంగారెడ్డి 111
కరీంనగర్ 93
ఖమ్మం 47
నల్గొండ 46
కామారెడ్డి 42
గద్వాల 38
పెద్దపల్లి 37
సూర్యాపేట 35
మహబూబ్నగర్ 33
భద్రాద్రి 32
మంచిర్యాల 28
సిరిసిల్ల 28
సిద్దిపేట 27
మహబూబాబాద్ 24
వరంగల్ రూరల్ 22
మెదక్ 21
ఆదిలాబాద్ 19
జనగామ 15
జగిత్యాల 14
వనపర్తి 13
యాదాద్రి 12
ములుగు 11
నారాయణపేట 11
నిర్మల్ 8
వికారాబాద్ 8
కొమ్రంభీం 2
నాగర్కర్నూలులో ఒక కేసు నమోదు అయ్యాయి.