నేటి మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ అత్యవసర భేటీ

ABN , First Publish Date - 2021-05-11T14:34:16+05:30 IST

హైదరాబాద్‌: తెలంగాణ కేబినెట్ నేటి మధ్యాహ్నం 2 గంటలకు అత్యవసర సమావేశం జరగనుంది. కరోనా పరిస్థితులపై తెలంగాణ కేబినెట్ చర్చించనుంది.

నేటి మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ అత్యవసర భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ కేబినెట్ నేటి మధ్యాహ్నం 2 గంటలకు అత్యవసర సమావేశం జరగనుంది. కరోనా పరిస్థితులపై తెలంగాణ కేబినెట్ చర్చించనుంది. కరోనా తీవ్రత, వ్యాక్సిన్, రెమిడిసివిర్, ఆక్సిజన్ కొరతపై కేబినెట్ చర్చించనుంది. కేబినెట్‌ భేటీ తర్వాత లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్‌ స్పష్టత ఇవ్వనున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బర్తరఫ్ తర్వాత ఆరోగ్యశాఖ అదనపు బాధ్యతలపై సీఎం నిర్ణయం ఉండే అవకాశం ఉంది.

Updated Date - 2021-05-11T14:34:16+05:30 IST