బీజేపీ ఆఫీసులో తెలంగాణ విమోచన దినోత్సవం

ABN , First Publish Date - 2020-09-17T15:55:50+05:30 IST

హైదరాబాద్: బీజేపీ ఆఫీసులో తెలంగాణ విమోచన దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నేత లక్ష్మణ్ మాట్లాడుతూ..

బీజేపీ ఆఫీసులో తెలంగాణ విమోచన దినోత్సవం

హైదరాబాద్: బీజేపీ ఆఫీసులో తెలంగాణ విమోచన దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నేత లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఎంఐఎంకు భయపడే విమోచన దినాన్ని అధికారికంగా జరపడం లేదన్నారు. సెప్టెంబర్‌ 17ను అధికారికంగా జరపాలన్న బీజేపీ డిమాండ్‌ వెనుక... ఎలాంటి రాజకీయ ఆలోచనలు లేవన్నారు. నిజాం నుంచి తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చిన రోజు కాబట్టే... తెలంగాణ విమోచన దినాన్ని జరపాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. భారత్‌లో హైదరాబాద్‌ విలీనం కాకుంటే... ఒస్మానిస్తాన్‌గా మారేదని లక్ష్మణ్‌ పేర్కొన్నారు.

Updated Date - 2020-09-17T15:55:50+05:30 IST