తెలంగాణ BJP సీనియర్ నేత ఇంట విషాదం..
ABN , First Publish Date - 2021-10-21T13:41:52+05:30 IST
అనంతరం దోమలగూడ హిందూ శ్మశానవాటికలో మల్లయ్య అంత్యక్రియలు నిర్వహించారు...
హైదరాబాద్ సిటీ/కవాడిగూడ : అడ్వకేట్ కాలనీకి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి.శ్రీనివాస్ ముదిరాజ్ తండ్రి మల్లయ్య(85) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతిచెందారు. కార్పొరేటర్ రచనశ్రీ, మాజీ కార్పొరేటర్ టి.రవీందర్, ఓబీసీ మోర్చా నగర అధ్యక్షుడు సలంద్రి శ్రీనివా్సయాదవ్, బీజేపీ నేతలు పరిమళ్కుమార్, ఆంజనేయులు, వెంకటేష్, ప్రభాకర్ గంతపుత్ర, ఆర్కే శ్రీనివా్సముదిరాజ్, సురేష్ ముదిరాజ్, శ్రీనివా్సముదిరాజ్, శివరాజ్, లింగంగౌడ్, శంకర్లాల్, తదితరులు ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం దోమలగూడ హిందూ శ్మశానవాటికలో మల్లయ్య అంత్యక్రియలు నిర్వహించారు.