ఈనెల 21న తెలంగాణ అసెంబ్లీ ఎస్టీ వెల్ఫేర్ కమిటీ సమావేశం

ABN , First Publish Date - 2022-06-15T22:32:54+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ ఎస్టీ వెల్ఫేర్ కమిటీ సమావేశం ఈనెల 21న జరుగుతుందని అసెంబ్లీ కార్యదర్శి డా.నరసింహాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈనెల 21న తెలంగాణ అసెంబ్లీ ఎస్టీ వెల్ఫేర్ కమిటీ సమావేశం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎస్టీ వెల్ఫేర్ కమిటీ సమావేశం ఈనెల 21న జరుగుతుందని అసెంబ్లీ కార్యదర్శి డా.నరసింహాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్ లో జరిగే సమావేశంలో ఎస్టీల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలతో పాటు హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పై తెలంగాణ ప్రభుత్వం ఎస్టీల కోసం అమలుచేస్తున్న వివిధ పధకాలపై చర్చించనున్నారు. 

Updated Date - 2022-06-15T22:32:54+05:30 IST